వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు
Published on Wed, 03/29/2023 - 04:02
దుబ్బాక: నకిలీ ఎరువులు, విత్తనాలను విక్రయిస్తే చట్టరిత్యా కఠిన చర్యలు తీసుకుంటామని గజ్వేల్ ఏడీఏ బాబు నాయక్ హెచ్చరించారు. మంగళవారం రాయపోల్ మండల రైతు వేదికలో ఫర్టిలైజర్ డీలర్లు, యజమానులతో సమావేశం నిర్వహించారు. అధికారులు ధృవీకరించిన విత్తనాలు, ఎరువులను మాత్రమే రైతులకు విక్రయించాలని, ప్రభుత్వం నిర్ణయించిన ధరకు అమ్మాలని సూచించారు. నిబంధనలు పాటించనివారిపై కేసులు నమోదు చేసి, దుకాణాలు సీజ్ చేస్తామని అన్నారు. రైతులు కొనుగోలు చేసిన ఎరువుల బిల్లులపై సంతకాలు చేయాలని, షాప్లో నిల్వ సమాచారాన్ని స్టాక్ బోర్డులో ప్రదర్శించాలన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ ఏఓ నాగరాజు, ఏఈఓ ప్రశాంత్, తదితరులున్నారు.
#
Tags