రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఉపాధి హామీ పనికెళ్లి...
Published on Wed, 03/29/2023 - 04:00
బెజ్జంకి(సిద్దిపేట): ఉపాధిహామీలో భాగంగా కూలిపనికి వెళ్లిన ఓ మహిళ మృతి చెందింది. వివరాలు ఇలా ఉన్నాయి. రోజుమాదిరిగానే మంగళవారం బెజ్జంకి శివారులోని పాపన్నపల్లెలో ఉపాధిపనికి తట్ట, పార తీసుకుని రావుల లచ్చవ్వ (55) వెళుతుండగా, ఒక్కసారిగా కళ్లు తిరిగి కింద పడింది. వెంటనే కరీంనగర్లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించగా, లచ్చవ్వ అప్పటికే మృతి చెందింది. మృతురాలి కుమారుడు నర్సయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు హెడ్కానిస్టేబుల్ కొంరయ్య తెలిపారు. సంఘటన స్థలాన్ని ఏపీడీ ఓబులేష్, ఎంపీడీఓ రాములు పరిశీలించారు. అక్కడే ఉన్న కూలీలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
#
Tags