రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మాతృమరణాలను నివారించాలి
Published on Sat, 03/25/2023 - 01:48
● డీఎంహెచ్ఓ రాజ్యలక్ష్మి
ఒంగోలు అర్బన్: మాతృమరణాలను నివారించాలని ఆ మేరకు హైరిస్క్ గర్భిణులను పర్యవేక్షిస్తూ తగిన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్ఓ రాజ్యలక్ష్మి వైద్యాధికారులకు సూచించారు. శుక్రవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో మాతృమరణాలపై సమీక్ష నిర్వహించారు. దీనిలో డీఎంహెచ్ఓ మాట్లాడుతూ ప్రసవాలు ఆస్పత్రుల్లో జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. గర్భిణి అయినప్పటి నుంచి ప్రసవం అయి తల్లీబిడ్డ క్షేమంగా ఉండే వరకు సంబంధిత సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు. గర్భిణులు క్రమం తప్పకుండా వైద్యుల సూచనల మేరకు చికిత్స, మందులు వాడాలన్నారు. సమావేశంలో గైనకాలజిస్ట్లు, బ్లడ్బ్యాంక్ నిర్వాహకులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
#
Tags