వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పంజాబ్ ముగిసింది.. ఇక రాజస్తాన్పై కాంగ్రెస్ దృష్టి
Published on Sat, 09/25/2021 - 11:52
న్యూఢిల్లీ: పంజాబ్లో రాజకీయ సంక్షోభం ముగిసిపోవడంతో రాజస్తాన్పై కాంగ్రెస్ దృష్టి సారించింది. రాజస్తాన్ కేబినెట్ను విస్తరిస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో సీనియర్ కాంగ్రెస్ నేత సచిన్ పైలెట్ శుక్రవారం రాహుల్గాంధీ, ప్రియాంక గాంధీలను కలుసుకొని చర్చించారు. రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, సచిన్ పైలెట్ల మధ్య అధికార పోరు నడుస్తూ ఉన్న నేపథ్యంలో పైలెట్ పలుమార్లు రాహుల్, ప్రియాంకలను కలుసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కేబినెట్ విస్తరణతో పాటు, కార్పొరేషన్లు, వివిధ ప్రభుత్వ బోర్డుల్లో నియామకం జరపాలని పార్టీలో సంస్థాగతంగా మార్పులు తీసుకురావాలని పైలెట్ డిమాండ్ చేస్తున్నారు.
#
Tags