రౌడీయిజం సాగదు..టీడీపీ నేతలపై ఫైర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
కేజీ టు పీజీ విద్య ఏమైంది : జీవన్రెడ్డి
Published on Thu, 12/17/2020 - 15:15
సాక్షి, జగిత్యాల : తెలంగాణలో విద్యాశాఖ అధికారల కొరత ఉందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.ప్రస్తుతం కేజీ టు పీజీ వరకు ఆంగ్ల భాషలో బోధన ఏమైందని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉపాధ్యాయులు ప్రధాన పాత్ర పోషించారని, విద్యార్ధుల్లో చైతన్యం నింపిన ఘనత వారిదేనన్నారు. గత ఆరు సంవత్సరాల కాలంలో పదవీవిరమణ పొందిన ఉపాద్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వెంటనే పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పదోన్నతులు పొందడం ఉపాధ్యాయుల హక్కు అని, ప్రభుత్వం ఉపాద్యాయులుకు వెంటనే పదోన్నతులు కల్పించాలని పేర్కొన్నారు. పోస్టులు భర్తీ చేయకుండా విద్యావాలంటరీ ద్వారా ప్రభుత్వ పాఠశాలలు కొనసాగిస్తున్నారని ఆరోపించారు.
#
Tags