వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రాజకీయ లబ్ధి కోసమే జలాలపై టీడీపీ విమర్శలు
Published on Sun, 08/01/2021 - 13:56
సాక్షి, నెల్లూరు : రాజకీయ లబ్ధి కోసమే జలాలపై టీడీపీ విమర్శలు చేస్తోందని ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు. శ్రీశైలం ఉమ్మడి జలాశయం కాబట్టే కేంద్రం జోక్యం చేసుకుందని చెప్పారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘ టీడీపీలో మిడిమిడి జ్ఞానం ఉండేవాళ్లు మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది. రైతాంగం కోసం అందరితో కలిసి పనిచేసేందుకు సిద్ధం. లిఫ్ట్ ఇరిగేషన్పై టీడీపీ స్టాండ్ ఏంటో చెప్పాలి?’’ అని డిమాండ్ చేశారు.
#
Tags