అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఇందిరమ్మ రాజ్యమా.. రాక్షస రాజ్యమా?
Published on Tue, 10/12/2021 - 01:54
సాక్షి, ఇల్లందకుంట (కరీంనగర్): ఇందిరమ్మ రాజ్యం కావాలా.. లేక నియంతృత్వంగా పాలిస్తున్న టీఆర్ఎస్ రాక్షస పాలన కావాలనేది ప్రజలే ఆలోచించుకోవాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం ఇల్లందకుంటలో హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ కార్య క్రమానికి పార్టీ ఎలక్షన్ ఇన్చార్జి దామోదర రాజనర్సింహ, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు.
సీతారామచంద్రస్వా మి దేవాలయంలో వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మల్యాల, వాగుఒడ్డు రామన్నపల్లిల్లో పొన్నం మాట్లాడారు. ఈ ఎన్నికలను ఈటల, కేసీఆర్ స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని, ఆయనకు ప్రజలే గుణపాఠం చెప్పాలని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్ను గెలిపించాలని కోరారు.
#
Tags