కొల్లు రవీంద్రకు పేర్నినాని సవాల్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఏపీ సంక్షేమ పథకాలు సమర్థనీయమే
Published on Mon, 07/26/2021 - 02:58
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు సమర్థనీయమేనని, ప్రజలందరికీ పథకాలు అందాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఆదివారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2019 ఎన్నికల ముందు రూ.వేల కోట్లు అప్పులు తెచ్చి పసుపు–కుంకుమగా పంచినప్పటికీ టీడీపీకి ఒరిగిందేమీలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పథకాలు చేపట్టాలన్నారు. మేనిఫెస్టోలో పెట్టి హామీలు నెరవేర్చని ఓ రాష్ట్ర ప్రభుత్వానికి (ఏపీ కాదు) ఇటీవల ఢిల్లీ హైకోర్టు మొట్టికాయలు వేసిందన్నారు. ఆర్థిక స్థితిగతులు, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిధుల సమీకరణతో పథకాలు చేపట్టాలన్నారు. రాష్ట్రం విభజన నాటి నుంచి ఏపీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని జీవీఎల్ చెప్పారు.
#
Tags