అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
డ్రెయిన్లో పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
Published on Sun, 03/26/2023 - 01:42
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): డ్రెయిన్లో పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన కొత్తపేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ మేరకు పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. కేటీ రోడ్డులోని బెజ్జాల మేడ వద్ద నిర్మాణంలో ఉన్న డ్రెయిన్లో ఓ వ్యక్తి పడి ఉండటాన్ని బార్ వద్ద వాచ్మెన్గా విధులు నిర్వహిస్తున్న నరసింహారావు గుర్తించారు. వెంటనే మరో వ్యక్తి సాయంతో బయటకు తీశారు. అప్పటికే ఆ వ్యక్తి మృతి చెందడంతో పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనపై కేసు నమోదు చేయడంతో పాటు మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు.
#
Tags