రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఏపీ: జీవో నంబర్-1పై సుప్రీంకోర్టు కీలక సూచన
Published on Mon, 04/24/2023 - 13:31
సాక్షి, ఢిల్లీ: జీవో నంబర్-1పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. కాగా, విచారణ సందర్బంగా అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. జోవో నంబర్-1పై ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ త్వరగా విచారణ ముగించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. తుది తీర్పు త్వరగా ఇచ్చేలా హైకోర్టుకు వెళ్లాలని సూచించింది.
కాగా, ఏపీలో ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలను నిషేధిస్తూ ప్రభుత్వం జీవో-1 జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జీవో నంబర్-1పై విపక్షాలు హైకోర్టులో సవాల్ చేశాయి. దీంతో, జనవరి 24న విచారణ ముగించి ఏపీ హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. ఇక, హైకోర్టులో తీవ్ర జాప్యం నేపథ్యంలో పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
#
Tags