వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మరోసారి బయటపడ్డ పాక్-చైనా దొంగబుద్ధి
Published on Sat, 10/24/2020 - 14:07
శ్రీనగర్ : పాకిస్తాన్ మరోసారి తన దుర్భుద్ధిని ప్రదర్శించింది. చైనాతో కలిసి బాంబుల దాడికి ప్రయత్నించగా, భారత సైన్యం మట్టుబెట్టింది. జమ్ముకశ్మీర్లో కేరన్ సెక్టార్లోని నియంత్రణ రేఖ (ఎల్వోసీ )వద్ద పాకిస్తాన్ ఆర్మీకి చెందిన క్వాడ్కాప్టర్ను భారత సైన్యం మట్టుబెట్టింది. ఈ ఉదయం 8 గంటలకు జమ్ముకశ్మీర్ లక్ష్యంగా బాంబుల దాడికి కుట్ర పన్నింది. ఈ క్వాడ్కాప్టర్ చైనా కంపెనీకి చెందిన డిజెఐ మావిక్ 2 ప్రో మోడల్గా భారత సైన్యం గుర్తించింది.
#
Tags