amp pages | Sakshi

రాజస్తాన్‌ మాజీ గవర్నర్ కన్నుమూత

Published on Mon, 03/08/2021 - 18:05

జైపూర్: రాజస్తాన్‌ మాజీ గవర్నర్, రిటైర్డ్‌ జస్టిస్ అన్షుమాన్ సింగ్ (86) సోమవారం కన్నుమూశారు. ఆయన ఆనారొగ్య సమస్యలతో మృతి చెందినట్లు తెలుస్తోంది. 1999 నుంచి 2003 వరకు ఆయన రాజస్తాన్‌ గవర్నర్‌గా సేవలు అందించారు. 1998లో గుజరాత్‌ గవర్నర్‌గానూ ఆయన పనిచేశారు. అన్షుమాన్ 1935లో అలహాబాద్‌లో జన్మించారు. ఆయన మృతి పట్ల రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌‌ సంతాపం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థ, ప్రజాజీవితంలో అన్షుమాన్ సింగ్‌ చేసిన సహకారం ఎప్పుడూ మరువలేనిదని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు బలం చేకూర్చాలని సీఎం కోరుకున్నారు.

చదవండి:  West Bengal Elections 2021: సివంగి సింగిల్‌గానే వస్తుంది

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌