వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పట్టాలెక్కనున్న 696 సబర్భన్ రైళ్లు
Published on Mon, 11/09/2020 - 13:32
కోల్కతా: బెంగాల్లో నవంబర్ 11 నుంచి 696 సబర్భన్ రైళ్ల సర్వీసులను పునరుద్ధరిస్తున్నట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆదివారం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపుల తరువాత రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. కరోనా వైరస్ కారణంగా మార్చి నెలలో సబర్భన్ రైళ్ల సర్వీసులును కేంద్రం రద్దు చేసింది. సబర్భన్ రైళ్లలో కోవిడ్ నిబంధనలను తప్పనిసరి చేస్తున్నట్టు, బెంగాల్ ప్రజల ప్రయాణానికి ఈ నిర్ణయం ఉపయోగపడనుందని, క్షేమకరమైనా, సులభతరమైనా ప్రయాణానికి కృషి చేస్తామని కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ట్విట్టర్లో తెలిపారు. (ప్రభుత్వ స్థలాలు కబ్జా కాకుండా కీలక నిర్ణయం)
#
Tags