రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు.. రాజకీయాలు వదిలేయాలనుంది...
Published on Tue, 07/26/2022 - 00:50
ముంబై: పౌరసమాజం అభ్యున్నతికి రాజకీయాలు అక్కరకురావాలిగానీ ప్రస్తుత సమాజంలో రాజకీయాలు అధికారం చేజిక్కించుకునేందుకు వినియోగిస్తున్నారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. శనివారం మహారాష్ట్రలోని నాగ్పూర్లో జరిగిన కార్యక్రమంలో గడ్కరీ ప్రసంగించారు.
‘రాజకీయాలకు మించిన జీవితం ఉందని నాకనిపిస్తోంది. రాజకీయాల నుంచి తప్పుకోవాలనిపిస్తోంది. దేశంలో సామాజిక, ఆర్థిక సంస్కరణలు తేచ్చేందుకే రాజకీయాలను ఒక సాధనంగా వాడుకోవాలి. సంక్షేమం కోసం పాటుపడాలి. కానీ ప్రస్తుతం అధికారకాంక్షతో రాజకీయాలు చేస్తున్నారు’ అని అన్నారు.
#
Tags