వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నేటి ముఖ్యాంశాలు..
Published on Mon, 07/27/2020 - 07:24
జాతీయం:
►ఢిల్లీ: నేడు 3 కొత్త ల్యాబ్లను ప్రారంభించనున్న ప్రధాని
►సాయంత్రం కోవిడ్ టెస్టింగ్ ల్యాబ్లను ప్రారంభించనున్న మోదీ
►వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ల్యాబ్లను ప్రారంభించనున్న ప్రధాని
►త్రిపురలో నేటి నుంచి మూడు రోజుల పాటు లాక్డౌన్
►రాత్రి 9 గంటల నుంచి ఉ.5గంటల వరకు కర్ఫ్యూ
ఆంధ్రప్రదేశ్:
విశాఖ: రేపటి నుంచి మావోయిస్టు వారోత్సవాల దృష్ట్యా నిఘా
►ఏవోబీలో భారీగా మోహరించిన పోలీసు బలగాలు
►తొమ్మిది రోజుల్లో మూడు సార్లు ఎదురుకాల్పులు
►విశాఖ మన్యంలో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్టు సమాచారం
►రాళ్లగడ్డ వద్ద కాల్పుల్లో ఆర్కే, ఉదయ్, అరుణ తప్పించుకున్నట్టు సమాచారం
తెలంగాణ:
►హైదరాబాద్: నేడు ఉదయం 11 గంటలకు రాజ్భవన్ వద్ద కాంగ్రెస్ ధర్నా
►రాజస్తాన్ పరిణామాలపై ఆందోళనలకు ఏఐసీసీ పిలుపు
#
Tags