amp pages | Sakshi

ఢిల్లీ చేరుకున్న కుంభ్‌ సందేశ్‌ యాత్ర

Published on Sun, 03/21/2021 - 14:41

సాక్షి, న్యూఢిల్లీ: భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడమే కాకుండా ప్రాముఖ్యతను కొత్త తరానికి చాటిచెప్పడం, గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య సాధనకు ప్రజలు, మేధావుల నుంచి సలహాలు స్వీకరించేందుకు ప్రారంభమైన కుంభ్‌ సందేశ్‌ యాత్ర, మిషన్‌ 5151 బృందం దేశ రాజధానిలో అడుగుపెట్టింది. గత నెల 27న తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైన యాత్ర 7 రాష్ట్రాల్లో సుమారు 7వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి ఢిల్లీకి చేరుకుంది.

గ్రామోదయ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ టెక్నాలజీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యాత్ర సుమారు 500 పట్టణాల ద్వారా సాగిందని జీకాట్‌ వ్యవస్థాపకుడు, కుంభ్‌ సందేశ్‌యాత్ర నిర్వహణ కార్యదర్శి ఢిల్లీ వసంత్‌ తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లల్లో సన్నాహక యాత్ర జరిగిందన్నారు. సన్నాహక యాత్రను ఫిబ్రవరి 19న హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రారంభించారు. అనంతరం తమిళనాడు కన్యాకుమారి దగ్గర త్రివేణి సంగమం నుంచి ఫిబ్రవరి 27న అధికారికంగా ప్రారంభమైన ఈ కుంభ్‌సందేశ్‌ యాత్ర కుంభమేళా జరిగే మొత్తం నాలుగు క్షేత్రాలు నాసిక్, ఉజ్జయిని, ప్రయాగరాజ్‌ మీదుగా ఢిల్లీకి చేరుకుంది.

ఢిల్లీలో రాబోయే రెండు మూడు రోజుల పాటు ఐఐటీ, ఐసీసీఆర్, ఐసీఏఆర్, జీజీఎఫ్, డబ్ల్యూసీఎఫ్, అంతర్జాతీయ సంస్థలు, రాయబార కార్యాలయాలు, వివిధ మంత్రిత్వ శాఖల అధికారులతో భేటీ అవుతామని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 24 న పాదయాత్ర ఢిల్లీ నుంచి హరిద్వార్‌ వరకు 250 కిలోమీటర్ల మేర పాదయాత్రను వారం రోజుల్లోగా పూర్తిచేస్తామని వసంత్‌ అన్నారు. హరిద్వార్‌కు చెందిన దివ్యప్రేమ సేవా మిషన్, ఢిల్లీకి చెందిన ఐఎస్‌ఆర్‌ఎన్, హైదరాబాద్‌కు చెందిన మాస్‌ సంస్థ, జేడీ ఫౌండేషన్, భారతీయం, ఇంపాక్ట్‌ ఫౌండేషన్, రెడ్డి జేఏసీ వంటి అనేక సంస్థలు ఈ సందేశ్‌ యాత్రకు సహాయపడుతున్నాయని వసంత్‌ తెలిపారు. హరిద్వార్‌లో అఖాడా పరిషత్‌లు, సామాజిక సంస్థలు, ఎన్జీఓలతో సమావేశమై చివరగా ప్రకటించే హరిద్వార్‌ డిక్లరేషన్‌ను యూఎన్‌ఓ, డబ్ల్యూహెచ్‌ఓ, రాష్ట్రపతి, ప్రధానితో పాటు సీఎంలకు అందిస్తామన్నారు.

#

Tags

Videos

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)