వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు
Published on Fri, 07/23/2021 - 10:07
సాక్షి, ఢిల్లీ: దేశంలో కరోనా కేసులు నిన్నటితో పోలిస్తే స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 35,342 కరోనా కేసులు వెలుగు చూడగా.. 483 మరణాలు సంభవించాయి. ఈ కేసులతో కలిపి దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 3,12, 93,062 ఉండగా.. మరణాల సంఖ్య 4,19,470గా ఉంది. ఇక 24 గంటల్లో 38,740 మంది కొత్తగా కోలుకోగా..మొత్తంగా 3,04,68,079 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశవ్యాప్తంగా ప్రస్తుతం 4,09,394 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 42,34,17,030 మందికి వ్యాక్సిన్ వేయించుకున్నారు.
#
Tags