రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బీజేపీలోకి కెప్టెన్ అమరీందర్.. పార్టీ కూడా విలీనం
Published on Sat, 09/17/2022 - 16:31
చండీగఢ్: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్సీ) చీఫ్ కెప్టెన్ అమరీందర్ సింగ్ (80) వచ్చే వారం బీజేపీలో చేరనున్నారు. పీఎల్సీని బీజేపీలో విలీనం చేయనున్నారు. ఫిబ్రవరిలో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పీఎల్సీ, బీజేపీ, సుఖ్దేవ్ సింగ్ నేతృత్వంలోని అకాలీదళ్తో కలిసి పోటీ చేయడం, అమరీందర్ ఓడిపోవడం తెలిసిందే.
చదవండి: (బీజేపీ హర్ట్ అయ్యింది.. కారణం ఇదే: కేజ్రీవాల్)
#
Tags