ప్లీజ్ నన్ను ట్రోల్ చేయండి..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
టీటీడీ తరహాలో ఆలయాల అభివృద్ధి: సీఎం స్టాలిన్
Published on Sat, 07/03/2021 - 02:13
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులోని పళని మురుగన్, తిరుచెందూరు సుబ్రహ్మణ్య స్వామి, సమయపు రం మారియమ్మన్ ఆలయాలను టీటీడీ తరహాలో అభివృద్ధి చేయ నున్నట్లు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తెలిపారు. పర్యాటకం, సంస్కృతి, సంప్రదా యం, దేవదాయ శాఖల పనితీరుపై ఆయన సమీక్షించారు. స్థానికంగా ఆయా ఆలయాలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించి భక్తులను కొండపైకి చేర్చడాన్ని పరిశీలిస్తున్నామన్నారు. దేవదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలోని వంద ఆలయాలను మరింతగా తీర్చిదిద్ది బ్రహ్మోత్సవాలను నిర్వహించడం, గ్రామీణ ప్రాంత ఆలయాల్లో పనిచేసే పూ జారి, ఇతర సిబ్బందికి పింఛన్ సౌకర్యం కల్పించే ఆలోచన ఉన్నట్లు తెలిపారు.
#
Tags