టీడీపీపై ఈసీ సీరియస్..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కరోనా: 24 గంటల్లో 524 మంది మృతి
Published on Thu, 11/26/2020 - 09:54
న్యూఢిల్లీ: భారత్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 44,489 కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. 524 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటివరకు భారత్లో నమోదైన కరోనా కేసుల సంఖ్య 92,66,706కు చేరగా.. కోవిడ్ మరణాల సంఖ్య లక్షా ముప్పై ఐదువేలు(1,35,223) దాటింది. (చదవండి: విషాదం: కరోనాతో యువ వైద్యుడు మృతి)
ఇక ప్రస్తుతం దేశంలో 4,52,344 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక గత ఇరవై నాలుగు గంటల్లో 36,367 మంది కోవిడ్ బాధితులు మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనాను జయించిన వారి సంఖ్య మొత్తంగా 86,79,138కు చేరింది.
#
Tags