త్వరలో పశువుల కోసం అంబులెన్స్‌లు: కేంద్రం

Published on Wed, 07/14/2021 - 16:27

న్యూఢిల్లీ: త్వరలో పశువుల కోసం అంబులెన్స్‌లు అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర ‍ప్రభుత్వం తెలిపింది. ఆయుష్‌ మిషన్‌ కార్యకలాపాలు 2025 వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొంటు వాటి కోసం రూ.4,607 కోట్లు ఖర్చు చేస్తామని వెల్లడించింది. ఈ క్రమంలో ఆరు ఆయుష్‌ కళాశాలలు ఏర్పాటు చేయడంతో పాటు ఆయుష్‌ డిస్పెన్సరీలను అప్‌గ్రేడ్‌ చేస్తున్నట్లు తెలిపింది. ఇందుకోసం పశుసంవర్థక, పాడి పథకాలకు రూ.54,618 కోట్లు కేటాయించింది.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ