నీ ముగ్గురు భార్యలను పరిచయం చెయ్యు పవన్ కళ్యాణ్ ను ఏకిపారేసిన ముద్రగడ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బెంగళూరులో పేలుడు.. ముగ్గురు దుర్మరణం
Published on Thu, 09/23/2021 - 13:54
బెంగళూరు: కర్ణాటకలో రాష్ట్రం బెంగళూరులోని పేలుడు చోటుచేసుకుంది. చామరాజపేటలోని ట్రాన్స్పోర్ట్ కంపెనీ గోడౌన్లో జరిగిన భారీ పేలుడులో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మంటలను ఆర్పడానికి ఆగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు.
ఈ పేలుడు ధాటికి మృతదేహాలు తునాతునకలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ఈ పేలుడుకు సంబంధించి ఖచ్చితమైన కారణం తెలియరాలేదని డీసీపీ (దక్షిణ) హరీష్ పాండే పేర్కొన్నారు. కంపెనీ పేలుడు పదార్థాన్ని రవాణా చేసినట్లు తెలుస్తోందని అన్నారు.
#
Tags