మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆప్ గెలిస్తే ఉచిత విద్యుత్: కేజ్రీవాల్
Published on Tue, 06/29/2021 - 03:21
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో తమ ఆమ్ ఆద్మీ పార్టీ గెలిస్తే ప్రజలకు ఉచిత విద్యుత్ అందజేస్తామని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. ‘ఢిల్లీలో ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల విద్యుత్ను ఉచితంగా ఇస్తు న్నాం. దీంతో ఇక్కడి మహిళలు సంతోషంగా ఉన్నారు. ద్రవ్యోల్బణం నేపథ్యంలో పంజాబ్ మహిళలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆప్ ప్రభుత్వం పంజాబ్లో ఉచితంగా విద్యుత్ను అందిస్తుంది’అని ట్వీట్ చేశారు. మంగళవారం ఆయన చండీగఢ్లో పర్యటించనున్నారు.
#
Tags