రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
దేశవ్యాప్తంగా 9,99,065 మందికి కోవిడ్ టీకాలు
Published on Thu, 01/21/2021 - 20:32
ఢిల్లీ: కోవిడ్ మహమ్మారిపై పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా గత ఆరు రోజులుగా సాగుతున్న వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమంలో 9,99,065 మందికి వ్యాక్సినేషన్ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు మొత్తం 18,159 సెషన్స్లో టీకాల పంపిణీ చేపట్టినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు. దేశంలోని 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇవాళ కూడా వ్యాక్సినేషన్ కొనసాగింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. ఆంధ్రప్రదేశ్లో 15,507 మందికి, తెలంగాణలో 26,441 మందికి వ్యాక్సిన్ను అందజేశారు.
#
Tags