వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కంటి పరీక్షలు చేయించుకోవాలి
Published on Thu, 03/30/2023 - 01:48
ములుగు రూరల్: 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని డీఎంహెచ్ఓ అల్లెం అప్పయ్య సూచించారు. మండల పరిధిలోని బండారుపల్లిలో నిర్వహిస్తున్న రెండో విడత కంటి వెలుగు శిబిరాన్ని ఆయన బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటి పరీక్షలు 147 మందికి చేసి 30మందికి రీడింగ్ గ్లాసులు, ప్రిస్కిప్షన్ గ్లాసెస్ 20 మందికి రెఫర్ చేసినట్లు తెలిపారు. గ్రామంలో ప్రణాళికతో కంటి పరీక్షలు నిర్వహించాలని డాక్టర్ అమూల్య, సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అక్కల రఘోత్తం, అప్తమాలిక పూర్ణచందర్, డీఈఓ, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.
#
Tags