రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'జాతిరత్నాలు' డైరెక్టర్తో వెంకీమామ.. ఇక నవ్వులే నవ్వులు
Published on Sat, 03/19/2022 - 14:02
విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'ఎఫ్-3'. ఇటీవలె షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ క్రమంలో వెంకటేశ్ తన తదుపరి చిత్రానికి సంబంధించిన కొత్త ప్రాజెక్ట్ను అనౌన్స్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 'జాతిరత్నాలు' ఫేమ్ అనుదీప్ కేవి దర్శకత్వంలో సినిమా చేసేందుకు వెంకీమామ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.
ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం అనుదీప్ కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్తో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే వెంకటేశ్తో చేసే ప్రాజెక్ట్ సెట్స్పైకి వెళ్లే అవకాశం ఉంది.
#
Tags