amp pages | Sakshi

యదార్థ సంఘటనల ఆధారంగా ‘వంశం తీర్తాయడా’ 

Published on Wed, 01/05/2022 - 07:39

దర్శకుడు సుశీ గణేషన్‌ తమిళంలో భారీ చిత్రాన్ని రూపొందించడానికి సిద్ధవుతున్నారు. ఇంతకుముందు తిరుట్టు పయలే, కందసామి వంటి సక్సెల్‌ ఫుల్‌ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఈయన ఇటీవల బాలీవుడ్‌కి వెళ్లి అక్కడ దిల్‌ హై గ్రే చిత్రాన్ని డైరెక్ట్‌ చేశారు. తాజాగా మళ్లీ కోలీవుడ్‌లో 'వంశం తీర్తాయడా' అనే చిత్రాన్ని తన సొంత బ్యానర్‌ ఫోర్‌ వీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రూపొందించనునట్లు అధికారికంగా ప్రకటించారు.

దీని గురించి ఆయన తెలుపుతూ 1980 ప్రాంతంలో మదురైలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా రూపొందుతున్న చిత్రం ఇదని చెప్పారు. ఇందులో నటించే తారాగణం, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెళ్లడించనున్నట్లు దర్శకుడు తెలిపారు. ఈయన నిర్మాతగా తమిళంలో నిర్మిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం గమనార్హం.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌