అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆ సినిమాపైనే ఆశలు పెట్టుకున్న రష్మిక మందన్నా!
Published on Sat, 01/07/2023 - 18:07
సిద్ధార్థ్ మల్హోత్రా, రష్మిక మందన్నా జంటగా నటించిన 'మిషన్ మజ్ను'. పీరియాడిక్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో రష్మిక బాలీవుడ్లో డెబ్యూ ఇవ్వనుంది. శాంతను భగ్చీ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 20న డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే టీజర్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
దాదాపు నిమిషమున్నర నిడివితో కట్ చేసిన టీజర్ సినిమాపై మరింత క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. ఇండియా పాకిస్తాన్ మధ్య 1971 నేపధ్యంలో జరిగిన యుద్ధ నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపైనే రష్మిక అన్ని ఆశలు పెట్టుకుంది.
ఈ సినిమా సక్సెస్ అయితే హిందీలో వరుస ఛాన్సులు దక్కించుకోనుంది. మరి మిషన్ మజ్నుతో నేషనల్ క్రష్ బీటౌన్ ప్రేక్షకులను ఎంతమేరకు మెప్పిస్తుందన్నది చూడాల్సి ఉంది.
#
Tags