వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వెబ్ సిరీస్లో...
Published on Wed, 08/26/2020 - 02:28
సమంత, కాజల్ అగర్వాల్, నిత్యామీనన్ వంటి కథానాయికలు ఇప్పటికే డిజిటల్ రంగంవైపు అడుగులు వేశారు. ఇప్పుడు ఈ జాబితాలోకి రాశీ ఖన్నా కూడా చేరనున్నారని టాక్. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో రెండు మూడు సినిమాలు అంగీకరించారామె. తాజాగా ఓ వెబ్ సిరీస్ చేసేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారట. ఆ వెబ్ సిరీస్ లైన్ బాగా నచ్చిందని, చిత్రీకరణలో పాల్గొనడానికి రాశీ ఖన్నా ఆసక్తిగా ఉన్నారని తెలిసింది.
#
Tags