రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
లాక్డౌన్లో ఏం జరిగింది?
Published on Sun, 11/29/2020 - 00:18
‘లాక్డౌన్ తర్వాత థియేటర్స్లో విడుదలయ్యే తొలి సినిమా మాదే’ అంటున్నారు దర్శకులు రామ్గోపాల్ వర్మ. ఆయన నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘కరోనా వైరస్’. కరోనా వైరస్ వల్ల ఏర్పడ్డ లాక్డౌన్లో చిక్కుకున్న ఓ కుటుంబం ఎలాంటి సంఘటనలు ఎదుర్కొంది అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. శ్రీకాంత్ అయ్యంగర్ కీలక పాత్ర చేశారు. అగస్త్య మంజు దర్శకత్వం వహించారు. ‘‘డిసెంబర్ 11న ఈ సినిమా థియేటర్స్లో విడుదల కానుంది. ఇదో నిజజీవిత హారర్ కథా చిత్రం’’ అన్నారు వర్మ.
#
Tags