చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సమంత అనారోగ్యంతో సినిమాకు బ్రేక్.. కృతిశెట్టికి ఆఫర్?
Published on Mon, 12/05/2022 - 11:18
విజయ్ దేవరకొండ- సమంత జంటగా నటిస్తున్న సినిమా ఖుషీ. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. సమంత అనారోగ్యం కారణంగా ప్రస్తుతం షూటింగ్కి బ్రేక్ పడింది. ఇదిలా ఉండగా ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ చిత్రంలో సమంతతో పాటు మరో హీరోయిన్గా కృతిశెట్టికి అవకాశం దక్కిందట.
నెగిటివ్ షేడ్స్ ఉన్న ఈ రోల్ సినిమా చివర్లో చాలా ఎమోషనల్గా మారుతుందని, ఈ పాత్రలో కృతిశెట్టి నటించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. దీనిపై ఇంకా అఫీషియల్ అనౌన్మెంట్ రావాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే విజయ్తో కృతిశెట్టి చేయబోయే మొదటి సినిమా ఇదే అవుతుంది. దీంతో బేబమ్మ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
#
Tags