వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఓటీటీలో బాలీవుడ్ హీరో మూవీ.. ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?
Published on Sat, 05/14/2022 - 15:43
బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం నటించిన యాక్షన్ మూవీ అటాక్ పార్ట్ 1. లక్ష్య రాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్, రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికలు. భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 1న రిలీజైన ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో తాజాగా ఈ మూవీ ఓటీటీ బాట పట్టింది. ఓటీటీ ప్లాట్ఫామ్ జీ 5లో మే 27 నుంచి అటాక్ స్ట్రీమింగ్ కానుంది. సుమారు 190కి పైగా దేశాల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారు ఎంచక్కా ఇంట్లోనే అటాక్ ఫస్ట్ పార్ట్ను వీక్షించేయండి.
activating the world digital premiere of #Attack on the 27th of May, only on #ZEE5!
— ZEE5 (@ZEE5India) May 14, 2022
#AttackOnZEE5 pic.twitter.com/YI9siM4CpD
చదవండి: ముచ్చటగా మూడోసారి.. అదే రిపీట్ అవుతుందా?
#
Tags