ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
థ్రిల్ చేస్తారట
Published on Tue, 01/19/2021 - 06:11
‘చీనీకమ్, పా, షమితాబ్, కీ అండ్ కా, ప్యాడ్మ్యాన్’ వంటి సినిమాల తర్వాత ఓ థ్రిల్లర్ కథను చెప్పడానికి రెడీ అయ్యారట బాలీవుడ్ దర్శకుడు ఆర్. బాల్కీ. ఈ సినిమాలో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా నటించనున్నారు. ఇదో ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ అని తెలిసింది. ఇప్పటివరకూ బాల్కీ తీసిన సినిమాల కంటే వైవిధ్యంగా ఈ సినిమా ఉంటుందట. ఈ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ను ఏడాది చివర్లో సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారట. ఒకే షెడ్యూల్లో సినిమా చిత్రీకరణ మొత్తాన్ని పూర్తి చేయాలనే ఆలోచనలో చిత్రబృందం ఉందట. 2018లో వచ్చిన ‘కార్వాన్’తో హిందీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు దుల్కర్. ఆ తర్వాత ‘జోయా ఫ్యాక్టర్’ అనే సినిమా కూడా చేశారు.
#
Tags