More

ఇటీవల మరణించిన సినీ ప్రముఖులకు ఏపీ కేబినెట్‌ నివాళులు

8 Feb, 2023 15:36 IST

ఇటీవల మరణించిన తెలుగు సినీ ప్రముఖులకు ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం నివాళులర్పించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం జరిగిన  ఈ సమావేశంలో మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 

సమావేశం అనంతరం ఇటీవల మరణించిన సినీ ప్రముఖులు కృష్ణ, కృష్ణంరాజు, కైకాల సత్యనారాయణ, చలపతిరావు, ఎం. బాలయ్య, కే.విశ్వనాథ్, వాణి జయరామ్, జమున, డైరెక్టర్‌ సాగర్‌కు నివాళి అర్పిస్తూ మంత్రివర్గం మౌనం పాటించింది. 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

అవార్డుల కంటే ప్రేక్షకుల గుర్తింపే ముఖ్యం

ఆ కథలు నాకు ధైర్యాన్నిచ్చాయి

నాలుగేళ్లు పరిశోధన చేశాను 

ప్రతి కథకు పలు కోణాలు ఉంటాయి 

గోవా టు హైదారాబాద్‌