రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
యూనిట్ సభ్యులకు శింబు సర్ప్రైజ్ గిఫ్ట్
Published on Mon, 07/12/2021 - 06:39
తమిళసినిమా: మానాడు చిత్ర యూనిట్ సభ్యులను నటుడు శింబు ఖుషీ పరిచారు. శింబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం మానాడు, వెంకట్ప్రభు దర్శకత్వంలో వి.హౌస్ పతాకంపై సురేష్ కామాక్షి నిర్మిస్తున్న భారీ చిత్రం ఇది. సమకాలిన రాజకీయాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ శనివారంతో పూర్తయింది.
దీంతో చిత్ర యూనిట్ కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. శింబు సర్ప్రైజ్ గిఫ్ట్తో చిత్ర యూనిట్ సభ్యులను ఖుషీ పరిచారు. ఆయన దర్శకుడు వెంకట్ప్రభు నుంచి 300 మంది యూనిట్ సభ్యులకు ఖరీదైన వాచీలను కానుకగా అందించారు.
#
Tags