వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఒకటి నుంచి 144 సెక్షన్ అమలు
Published on Thu, 03/30/2023 - 01:46
భవానీపురం(విజయవాడపశ్చిమ): శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి సెక్షన్ 144(2) సీఆర్పీసీ కింద కమిషనర్ టీకే రాణా నిషేధాజ్ఞలు విధించారు. ఈ మేరకు పోలీస్ కమిషనరేట్ కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. మే నెల 20వ తేదీ వరకు 50 రోజులపాటు నిషేధాజ్ఞలు ఉంటాయని తెలిపారు. ఇబ్రహీంపట్నం, భవానీపురం, వన్టౌన్, కొత్తపేట, సత్యనారాయణపురం, అజిత్సింగ్నగర్, నున్న, గవర్నర్పేట, సూర్యారావుపేట, కృష్ణలంక, మాచవరం, గుణదల, పటమట పోలీస్ స్టేషన్ల పరిధిలో నలుగురు లేదా అంతకు మించి ఎక్కువ మంది జనం బహిరంగ ప్రదేశాల్లో గుమికూడ రాదని చెప్పారు.
#
Tags