Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సోదరి మరణాన్ని జీర్ణించుకోలేక..
Published on Sat, 06/03/2023 - 00:18
మండ్య: సోదరి మరణాన్ని తట్టుకోలేక ఓ వైద్యుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండ్య జిల్లాలోని మద్దూరు తాలూకా కుదరగుండి గ్రామంలో చోటు చేసుకుంది. మండ్య సమీపంలోని స్యంజో ఆస్పత్రిలో వైద్యుడుగా పనిచేస్తున్న వేణుగోపాల్ (57) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇటీవల ఆయన సోదరి మృతి చెందారు. అప్పటి నుంచి ఆయన తీవ్ర మనో వేదనతో ఉన్నారు. గురువారం రాత్రి ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చిన వేణుగోపాల్ గ్రామ సమీపంలోని చెరువు కట్ట వద్ద ఓ చెట్టుకు ఉరి వేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
#
Tags