బాచుపల్లిలో ఘోర ప్రమాదం
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
Published on Sun, 11/12/2023 - 01:24
గొల్లపల్లి: మండలంలోని శ్రీరాములపల్లికి చెందిన చిల్ముల చిన్న గంగారాం (54) చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్సై నరేశ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చిన్న గంగారాం ఈనెల 7న తన ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తుండగా శ్రీరాములపల్లి గ్రామ శివారులో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తలకు, ఇతరచోట్ల బలమైన గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం జగిత్యాలలోని ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. మృతుడి భార్య శ్యామల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
#
Tags