అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రైల్వే పట్టాలపై మొరాయించిన డీసీఎం
Published on Thu, 03/30/2023 - 01:58
ఖలీల్వాడి: నిజామాబాద్ నగరంలోని అర్సపల్లి రైల్వే పట్టాలపై డీసీఎం మొరాయించడంతో సుమా రు అరగంట పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. బుధవారం రాత్రి 9:10గంటలకు బైపా స్ నుంచి ఆటోనగర్ వైపు వస్తున్న డీసీఎం రైల్వే ప ట్టాలపై మొరాయించింది. ఈసమయంలో బాసర వైపు నుంచి వస్తున్న రైలుకు, రైల్వే గేటు సిబ్బందికి సమాచారం తెలపడంతో రైలును రైల్వేగేటు సమీపంలో నిలిపివేశారు. దీంతో ప్రమాదం తప్పినట్లయింది. స్థానికులు సుమారు అరగంటపాటు కష్టపడి డీసీఎంను పట్టాలు దాటించారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం తొలగింది.
#
Tags