అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
చేపల పెంపకంతో అధిక లాభాలు
Published on Fri, 03/17/2023 - 02:08
పెబ్బేరు: చేపల పెంపకంతో అధిక లాభాలు గడించవచ్చని మత్స్య కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ నాగలక్ష్మి అన్నారు. గురువారం పట్టణంలోని మత్స్య కళాశాల ఆధ్వర్యంలో చేపల ఉత్పత్తి పెంచడంపై రైతులకు అవగాహన కల్పించారు. ఐదో రోజు శిక్షణలో చేపల పెంపకం, రవాణా, మార్కెటింగ్, బ్యాగ్ ఫీడింగ్ పద్ధతి, మగ, ఆడ చేపల గుర్తింపు, తదితర అంశాలపై వివరించి అవగాహన కల్పించారు. రైతులందరూ చిన్న తరహాలో చేపల పెంపకం ప్రారంభించాలని, చెరువుల నిర్మాణం, చేప విత్తనాల నిల్వ, దాణా నిర్వహణపై నైపుణ్యత సాధించాలన్నారు. కార్యక్రమానికి ప్రొఫెసర్లు డాక్టర్ ముత్తప్పకవి, మదనాపురం కేవీకే కో ఆర్డినేటర్ బాలాసాహెబ్ జోగ్రే హాజరయ్యారు.
#
Tags