అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కుజదోష నివారణ పూజలు
Published on Wed, 03/22/2023 - 00:44
ధర్మపురి: శ్రీలక్ష్మీనృసింహస్వామి యాగశాలలో మంగళవారం కుజదోష నివారణ పూజలు నిర్వహించారు. కుటుంబ కలహాలు, వాస్తుదో షాలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడానికి ఈ పూజలు సత్ఫలితాలిస్తాయని అర్చకులు తెలిపారు. భక్తులు హాజరయ్యారు.
అర్చకులకు పురస్కారాలు
ధర్మపురి: పట్టణానికి చెందిన అర్చకులు చిలు కముక్కు రమణాచార్యులు, పాలెపు ప్రవీణ్శ ర్మ ఉగాది పురస్కారాలకు ఎంపికయ్యారు. బు ధవారం హైదరాబాద్లో జరిగే ఉగాది వేడుక ల్లో వీరికి పురస్కారాలు అందజేస్తారు.
న్యూస్రీల్
#
Tags