స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
నృసింహుని సన్నిధిలో ఐజీ
Published on Wed, 03/22/2023 - 00:42
ధర్మపురి: పోలీసు ఇన్స్పెక్టర జనరల్(ఐజీ) తరుణ్ జోషి మంగళవారం రాత్రి ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. తొలుత దేవస్థానం తరఫున ఆయనకు ఘన స్వాగతం పలికారు. ప్రధాన ఆలయంతోపాటు అనుబంధ ఆలయాల్లోనూ ఐజీ పూజలు చేశారు. దేవస్థానం సూపరింటెండెంట్ కిరణ్కుమార్.. ఐజీకి స్వామివారి శేషవస్త్రం కప్పి ప్రసాదాలు అందజేశారు. ఈకార్యక్రమంలో ఎస్పీ భాస్కర్, డీఎస్పీ ప్రకాశ్, సీఐ కోటేశ్వర్, ఎస్సై కిరణ్కుమార్, వేదపండితులు బొజ్జ రమేశ్శర్మ, ముత్యాలశర్మ, ముఖ్య అర్చకుడు నంబి శ్రీనివాసచారి, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
#
Tags