రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
‘బీఆర్ఎస్ నాయకుల కమీషన్ల కక్కుర్తి’
Published on Tue, 03/21/2023 - 00:50
మేడిపెల్లి(వేములవాడ): కమీషన్ల కోసమే బీఆ ర్ఎస్ నాయకులు ఆభివృద్ధి పనులు అడ్డుకుంటున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మోరపెల్లి సత్యనారాయణ ఆరోపించారు. వారి తీరును నిరసిస్తూ నిజామాబాద్ – జగిత్యాల జాతీయ రహదారిపై సోమవారం ధర్నా చేశారు. ఆ యన మాట్లాడుతూ, మేడిపెల్లి – గోవిందారం వరకు డబుల్ రోడ్డు పనుల కోసం ఎంపీ బండి సంజయ్ రూ.20కోట్లు మంజూరు చేశారని, అయితే, కమీషన్లు ఇవ్వడం లేదనే సాకుతో బీఆర్ఎస్ నాయకులు నాలుగు నెలలుగా పనులు అడ్డుకుంటున్నారన్నారు. తక్షణమే పనులు సాగేలా చూడాలని డిమాండ్ చేశారు. నాయకులు ముంజ శ్రీనివాస్, దశరథరెడ్డి, తిరుపతిరెడ్డి, ఎస్ ఎన్రెడ్డి, మధుకర్, గొష్కి మధు, జలపతిరెడ్డి, గొపాల్రెడ్డి పాల్గొన్నారు.
#
Tags