రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సకాలంలో స్పందించండి
Published on Tue, 03/28/2023 - 01:20
● నిర్ణీత వేళల్లో బాధితులకు న్యాయం చేయండి ● ఎస్పీ ఆరిఫ్ హఫీజ్
నగరంపాలెం: జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక–స్పందన (గ్రీవెన్స్) జరిగింది. అర్జీదారుల సమస్యలను జిల్లా ఎస్పీ కె.ఆరిఫ్ హఫీజ్ అలకించారు. స్పందనలో వచ్చే సమస్యలపై సకాలంలో స్పందించాలని ఎస్పీ అన్నారు. చట్ట పరిధిలో అర్జీలకు ప్రాధాన్యత కల్పించి, నిర్ణీత వేళల్లో బాధితులకు న్యాయం అందించేలా చూడాలని చెప్పారు. ఈ మేరకు జూమ్ ద్వారా జిల్లాలోని పోలీస్ అధికారులతో ఎస్పీ మాట్లాడారు. ఏఎస్పీ ఎ.శ్రీనివాసరావు, డీఎస్పీ ప్రకాష్బాబు (క్రైం) ఆర్జీలు స్వీకరించారు.
#
Tags