మండుటెండను లెక్కచేయని అభిమానం..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పెళ్లిలో దొంగతనం.. దంపతులకు దేహశుద్ధి
Published on Tue, 11/24/2020 - 10:50
సాక్షి, కామారెడ్డి : జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఫంక్షన్ హాల్లో జరిగిన పెళ్లిలో సినీ ఫక్కీలో ఘటన చోటుచేసుకుంది. పెళ్లికి వచ్చిన దంపతులు పెళ్లి కుమార్తె బంధువులకు సంబంధించిన మూడు తులాల బంగారాన్ని దొంగిలించారు. పెళ్లికి హాజరైన వారు ఆ దంపతులు బంగారం దొంగిలించడాన్ని గమనించి వారిని పట్టుకున్నారు. భార్యాభర్తలు ఇద్దరి వద్ద వెతకగా మూడు తులాల బంగారం బయటపడింది. దీంతో స్థానికులు వారికి దేహశుద్ధి చేశారు.. అనంతరం పోలీసులకు అప్పగించారు. బంగారాన్ని దొంగిలించిన దంపతులు ఇందిరానగర్ కాలనీకి చెందిన పరమేశ్, యశోదలుగా గుర్తించారు. ఈ మేరకు కామారెడ్డి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags