రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
దారుణం: ఎంగిలి పల్లెం విసిరాడని చిన్నాన్నను..
Published on Sat, 02/27/2021 - 14:18
భువనేశ్వర్ : తనపై ఎంగిలి పల్లెం విసిరాడన్న కారణంతో సొంత చిన్నాన్ననే గొంతుకోసి చంపాడో ప్రబుద్ధుడు. ఈ దుర్ఘటన సదర్ పోలీస్స్టేషన్ పరిధిలోని లంజియా గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. రాత్రి భోజనం చేస్తున్న సమయంలో ఏదో విషయమై నరేంద్ర సాహు తన అన్నకొడుకు శిబరామ్ సాహుల మధ్య కొంత వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఒకనొక దశలో కోపంతో ఊగిపోయిన నరేంద్ర సాహు తన దగ్గరి ఎంగిలి పల్లెం శిబరామ్ సాహుపైకి విసిరాడు. దీంతో కోపోద్రేకుడైన శిబరామ్ తన దగ్గరి కత్తితో చిన్నాన్న గొంతుకోసి చంపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు శిబరామ్ని అరెస్ట్ చేసి, స్టేషన్కి తరలించారు. హత్యకి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని ఐఐసీ అధికారి సంతోషినీ హోరాం తెలిపారు.
#
Tags