మద్యం మత్తులో పోలీసులనే ముప్పు తిప్పలు పెట్టాడు

Published on Mon, 09/27/2021 - 10:53

సాక్షి,అలంపూర్‌( మహబూబ్‌నగర్‌): మద్యం మత్తులో యువకుడు వీరంగం సృష్టించాడు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌  నిర్వహిస్తున్న పోలీసులతో వాగ్వాదానికి దిగి ముప్పతిప్పలు పెట్టాడు. ఎస్‌ఐ లెనిన్‌ తెలిపిన వివరాలిలా.. ఆదివారం కర్నూల్‌కు చెందిన కొందరు యువకులు రాజోళిలో బహిరంగంగా మద్యం తాగుతున్నారని సమాచారం అందగా పోలీసులు అక్కడికి వెళ్లారు. గమనించిన కొందరు యువకులు పరారు కాగా మరో యువకుడు లక్ష్మణ్‌ మాత్రం మద్యం మత్తులో పోలీసులతో వాగ్వాదానికి దిగాడు.

ఈ క్రమంలోనే పోలీసు వాహనం వెనక అద్దాలపై దాడి చేయగా అవి పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఎట్టకేలకు యువకుడిని స్టేషన్‌కు తరలించారు. కర్నూల్‌ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చావని ప్రశ్నించగా ఆత్మహత్య చేసుకోవడానికి అని సమాధానం ఇవ్వడంతోపాటు పోలీసులపై ఓ క్రమంలో దాడి చేసేందుకు యత్నించిన యువకుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

చదవండి: మమ్మల్ని క్షమించండి.. మీకు భారం కాకూడదనే..

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ