అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
యువతి దారుణ హత్య.. వారం రోజుల క్రితం ప్రియుడే..
Published on Sat, 01/08/2022 - 12:24
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం చెంజర్ల గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామానికి చెందిన అమ్మాయి దారుణ హత్యకు గురయ్యింది. పోరండ్ల గ్రామానికి చెందిన అఖిల్ అనే యువకుడు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల అఖిల్ ఆ అమ్మాయిని ఒంటరి ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపాడని పోలీసులు తేల్చారు.
కాగా వారం రోజుల క్రితం అమ్మాయి కనిపించకుండా పోవడంతో పోలీసు స్టేషన్ లో ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. యువకుడిని శనివారం ఉదయం విచారించగా హత్య తాను చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత హత్య చేసిన ప్రదేశానికి నిందితుడు పోలీసులను తీసుకువెళ్లి చూపించాడని సమాచారం.
#
Tags