వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఘోర ప్రమాదం.. డీజిల్ కోసం
Published on Tue, 10/20/2020 - 16:28
సాక్షి, విజయనగరం: ఆంధ్ర- ఒడిశా సరిహద్దులో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డీజిల్ ట్యాంకర్కు ఎదురుగా వస్తున్న లారీ దానిని ఢీకొట్టడంతో, ట్యాంకర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. పి.కోనవలస దుర్గ గుడి సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. ఇక బోల్తా పడిన ట్యాంకర్ నుంచి భారీ స్థాయిలో డీజిల్ లీకవడంతో, దాని కోసం స్థానికులు బారులు తీరడం గమనార్హం.
#
Tags