ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ 31 మూవీ క్రేజీ అప్డేట్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఏం తెలివిరా నాయనా.. 10 వేలు చేతిలో పెట్టి..
Published on Sat, 08/07/2021 - 11:23
సాక్షి, బెంగళూరు: ట్రయల్ చూస్తానని చెప్పి కారు అపహరించిన నిందితుడిని నెలమంగల పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. మంజు (35) అరెస్టయిన నిందితుడు. బెంగళూరు కేకేహళ్లి నివాసి శివకుమార్ తన సోదరికి చెందిన మహీంద్రా ఎక్స్యూవీ 500 కారు అమ్మకానికి పెట్టాడు. నెలమంగల నివాసి మంజు కారు కొనుక్కుంటానని ట్రయల్ చూడాలని కారు తీసుకురమ్మన్నాడు.
ఈ క్రమంలో శివకుమార్ మంజు మాటలు నమ్మి కారు తీసుకుని వచ్చాడు. అతడి చేతిలో రూ.10 వేలు నగదు పెట్టి ట్రయల్ చూస్తానని చెప్పి మంజు కారుతో పాటు పరారయ్యాడు. మొబైల్ స్విచ్ఛాఫ్ చేసుకున్నాడు. దీంతో శివకుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
చదవండి: బిగ్బీ బంగ్లా, మూడు రైల్వే స్టేషన్లకు బాంబు బెదిరింపు కాల్ కలకలం
#
Tags